2, మే 2016, సోమవారం

తలనొప్పికి 45 సెకన్లు నొక్కి పడితే ?

తల నొప్పి బాదిస్తొంద ? ఒత్తిడితో సతమత మవుతున్నరా ? ఇలా ప్రపంచంలో చాల మందికి ఇదే సమస్య తో బాద పడుతుంటారు . మెడిసన్ వేసుకున్న లాభం లేదు , కాని కను బొమ్మల మధ్య ఉండే ప్రాంతంలో 45 సెకన్లు నొక్కి పెట్టి చుడండి ఎక్కడ లేని కొత్త శక్తి వచ్చేస్తుంది . 12 మేజర్ మెరిడియన్స్ , మన శరీరంలో ఉంటాయి . అవన్నీ ఇదే ప్రాంతంలో కనెక్ట్ అయి ఉంటాయి . మనం నొక్కి పట్టినప్పుడు ఇవన్ని రిలాక్స్ అవుతాయి . ఇక్కడ మూడో కన్ను కూడా ఉందని అంటారు . ఇది నొక్కడం వల్ల టేక్షన్ తగ్గుతుంది . రక్త సరపరా మెరుగ్గా జరిగి మెదడులోని ఎండ్రో ఫిన్స్ అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి . అందుకే ఇది ఒత్తిడి తగ్గించే " కీ  " పాయింట్ కేవలం ఒత్తిడే కాదు జ్ఞాపక శక్తి , తల నొప్పి , కంటి నొప్పులు , ఇన్స్ మోయ , సైనస్ సమస్యల నుండి రక్షణ పొంద వచ్చు . ఒకవేళ ఏ సమస్యలు లేకున్నా ఇలా నొక్కడం వల్ల ఆధ్యాత్మికంగా , భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చేస్తుంది . మరి ఒత్తిడి గా ఉన్నప్పుడు ఇలా నొక్కి పట్టి చూసుకోండి . 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి