16, ఏప్రిల్ 2016, శనివారం

దేవా రహస్యం ; శ్రీ రాముని జన్మ రహస్యం { 2 }

hm t. v. 2014   ఏప్రిల్ 
ఒక చతుర్యుగం అంటే 4 ౩  లక్షల 2 ౦ వేల సంవత్సరాలలో పూర్తీ అవుతుంది .ఇందులో 4 లక్షల ౩ 2 వేల సం || లు కలియుగం .దీనికి రెట్టింపు అంటే 8 లక్షల 6 4 వేల సం || లు ద్వాపర యుగం . కలియుగానికి మూడు రెట్లు అంటే 1 2 లక్షల  9 6 వేల సం || లు త్రేతా యుగం . కలియుగానికి నాలుగు రెట్లు అంటే 1 7 లక్షల 2 8 వేల సం|| లు కృత యుగం . ఈ లెక్కల ప్రకారం త్రేతా యుగం ఇవాల్టికి 8 లక్షల 6 6 వేల సం || లు క్రితం ముగిసిందన్న మాట . ఆ ప్రకారం రామాయణం 8. 1/2 లక్షల  సం || ల క్రితమే జరిగింది . యుగ విభజన ప్రకారం లెక్క రాముడు 8 .1/ 2 లక్షల క్రితం ఈ దేశాన్ని పరిపాలించాడని ఈ యుగ విభజన చెబుతుంది . ఇన్ని సం || ల క్రితం నాటి చరిత్రకు ఆనవాళ్ళు దొరకడం సాద్య్హమేనా ? ఈ యుగ విభజన ప్రకారం ఖగోళ గమనాన్ని గణిస్తే " పునర్వసు  నక్షత్రంలో  ఉత్తరాయణ పుణ్య కాలంలో చైత్ర శుద్ధ నవమి రోజున రామ చంద్రుడు  జన్మించాడు " అంటే 8 లక్షల ౩ వేల 2 ౩ వ సం || లో  రామ చంద్రుడి జననం జరిగింది . రావణ వధ తరువాత ఆయన 1 ౩ వేల సం || ల పాటు భారత దేశాన్ని పరిపాలించాడని వాల్మికి రామాయణం చెబుతుంది . దీనికి పూర్తీ స్తాయి హేతు బద్దత ఏంటి అంటే హిందూ యుగ ధర్మమే . చతుర్యుగ కాల మానమే ఇందుకు ఏకైక కొలమానం . దీనికి స్పష్టమైన ఆధారాలు చూపించటం కష్టమే . ఈ లెక్కల ప్రకారం 2 8 వ  మహా యుగంలో రామాయణం జరిగింది . కాని ఇప్పుడు ఖగోళ శాస్త్ర వేత్తలు మాత్రం అదేం వాల్మికి రామాయణాన్ని ఆధారం చేసుకొని రాముడి కాలాన్ని ఖచ్చితంగా నిర్దా రిస్తున్నారు . వారి గంణకాల ప్రకారం రామాయణ కాలం కేవలం 1 ౦ వేల సం || క్రితం జరిగిందని అంటున్నారు . లెక్కలతో సహా నీరుపిస్తున్నారు . తేదీలతో సహా చెబుతున్నారు ఈ గణంకాల లెక్కల్లోనే రాముడు ఈ భూమి  మీద జీవించి ఉన్నాడని వారు అంటున్నారు . వాల్మీకి రామాయణంలో  2 4 వేల శ్లోకాలను అక్షరం అక్షరం మధించి నిజాన్ని నిగ్గు తేల్చారు . ఖగోళ శాస్ర్త వేత్తల లెక్కల ప్రకారం రామాయణం 1 ౦ వేల సం || ల పూర్వం జరిగినవాస్తవం . ఇందుకు సంబందించిన ఆధారాలను కార్బన్ డేటింగ్ తో సహా శాస్ర్త వేత్తలు నిరూపిస్తున్నారు .
భారత దేశంలో రామాయణానికి సంబందించిన రుజువులన్ని దొరికాయి . ఉత్తర ప్రదేశ్ లోని పైజ బాద్ జిల్లాలోని అయోధ్య లో రాముడి జన్మ స్తలం మొట్టమొదట కనుగోన్నది విక్రమదిత్యడు .ఆయనే అయోధ్యలో గొప్ప ఆలయాన్ని నిర్మించాడు . రామాయణంలో పేర్కొన్న సరయు నది సాకేత పురి అన్ని ధృవీకరణ జరిగాయి .  అయోధ్య సరయు నది తీరంలోనే ఉంది . అటు లంకలో రావణుడి ఆన వాళ్ళు స్పష్టంగా లభించాయి . అన్నింటికీ మించి రాముడు లంకకు కట్టిన సేతువు ఇవాల్టికి ౩ ౦ కి. లో . మీ . మేర మనకు కనిపిస్తూనే ఉంది . ఇది పూర్తిగా మానవ నిర్మితామేనని నాసా కూడా స్పష్టం చేసింది 
వీటిని బేస్ చేసుకునే రామాయణ కాల నిర్ణయం పై పరిశోధన సాగింది . వాల్మికి రామాయణంలో రాముడు జన్మించిన సమయాన్ని ఆదికవి వర్ణించిన పద్యాలలో ఆయన జన్మ కాలాన్ని నిర్దారించారు  . సరోజ్ వాళ , డాక్టర్  పి.వి . వర్తక్ . డాక్టర్ సౌరభ్ పాత్ర . లాంటి ప్రముఖ హిస్తారియన్లు రాముడి పుట్టిన తేదిని నిర్దారించారు  . ఆస్ట్రో మాథ్స్ ప్రకారం రామాయణం 9 వేల ౩ వందల బి ,సి , సం || ల క్రితం జరిగింది . వాల్మికి రామాయణంలో ని బాల కాండ లోని 1 9 సర్గ లోని 8 ,9 , శ్లోకాలు రామ జననం గురించి వివరిస్తున్నాయి . ఉత్తరాయణం చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం . అ సమయంలో సూర్యుడు మేష రాశిలో 1 ౦ డిగ్రీల కోణంలో ఉన్నాడు , అంగారకుడు మకరంలో 2 8 డిగ్రి లలో ,గురువు కర్క్టక టక లో 5 డిగ్రీలలో , శుక్రుడు మీనా రాశిలో 27 డి|| , శని తుల రాశిలో 2 ౦ డిగ్రీల కోణంలో ఉన్నారు . మహా భారత యుద్ధం నాటి గ్రహ రాశుల ఉన్న పొజిషన్ బట్టి b,c ౩ వేల 1 వంద 2 లో జరిగినట్టు నిర్దరణ అయ్యింది . మొహంజదారో లో లభించిన రెడియోషన్ ఎపెక్ట్ కూడా దీని ఖచ్చితత్వాన్నే నిరూపిస్తున్నది . ఈ లెక్కలను ఆధారం చేసుకొని ప్లానిటరి పొజిషన్ ను ఆస్ట్రో శాస్త్ర వేత్తలు లెక్కిస్తూ వెళ్లారు . దీని ప్రకారం , సూర్యుడు , అంగారకుడు , గురువు , శుక్రుడు , శని రాహువు , బాల కాండలో పేర్కొన్న పొజిషన్ లో ఉన్నారు { to be kun ........}  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి