11, ఏప్రిల్ 2016, సోమవారం

బాద౦ తింటే కంటి అద్దాలతో అవసరం లేదు

బాదo పప్పు ఆకారం చూస్తే అచ్చం కన్నులాగే ఉంటుంది . ప్రజల కంటి చూపు కోసం దేవుడు దీన్ని సృష్టించాడు . 
బాద౦ పప్పులు 2 ౦ ౦ , గ్రాములు , తీసుకొని రాత్రి వేడి నీటిలో నానా బెట్టాలి . తెల్లవారినే తరువాత పై తోలు తిసి నలగొట్టి చూర్ణం చేసుకొని ఎండబెట్టి పొడి చేసుకోవాలి . అదే విధంగా 
సోపు గింజలు 2౦౦ గ్రాములు తీసుకొని దోరగా వేయించి దంచి పొడి చేసుకొని దానికి కండ చెక్కర 2౦౦ గ్రాములు తీసుకొని ఈమూడింటిని కలుపుకొని ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి . 
పెద్దలకు రెండు స్పూన్ లు మోతాదుగా ఆవుపాలు వేడి చేసుకొని అందులో ఈ చూర్ణం కలుపుకొని సేవిస్తువుంటే నేత్ర దృష్టి పెరుగుతుంది . పిల్లలకయితే ఒక స్పూన్ చాలు .
 ఈ విధంగా ఒక సంవత్సరం వాడితే అద్దాలు వాడె అవసరం ఉండదు . అంతే గాక మెదడుకు జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తుంది కృశించి పోయిన శరీర భాగాలను కూడా ఉత్తేజ భరితం చేస్తాయి . 


2 కామెంట్‌లు: